చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన ర్యాలీ

విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం కుమరం, బోగావలస పంచాయతీల్లో జనసేన ర్యాలీ. వైసిపి వాళ్ళ నుండి ర్యాలీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరించి ముందుకు సాగిన జనసైనికులు. ఈ ర్యాలీలో బోడసింగి రామకృష్ణ, లక్ష్మీ నాయుడు, సురేష్, హరీష్, కనకారావు, తదితర జనసైనికులు పాల్గొనటం జరిగింది.