జనసేనాని దృష్టికి జనసేన సర్పంచ్ అభ్యర్థి సమస్య

తిరుపతిలో జరిగినటువంటి 4వ విడత జనవాణి ద్వారా పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డి పల్లి మండలం లక్కనపల్లి గ్రామంలో జనసేన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తన కొడుకు మీద పెట్టిన ఎస్సి, ఎస్టి కేస్ గురించి తన సమస్యలను, ఇబ్బందులను జనసేనాని దృష్టికి తీసుకెళ్ళిన మధుసుధన్ తండ్రి.