రాజవరంలో గడప గడపకు జనసేన

రాజనగరం, నియోజవర్గం మేడ గురుదత్త ఆదేశాల మేరకు మంగళవారం కోరుకొండ మండలం కన్వీనర్ మండపాక శ్రీను గాదరాడ యూత్ అధ్యక్షులు గళ్ళ సతీష్ కోరుకొండ, గాదరాడ మరియు నరసాపురం కొనపూర్ నుంచి జనసైనికులు కలిసి రాజవరం గ్రామం డోర్ టు డోర్ పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు వివరించడం జరిగింది. రాజవరం గ్రామ ప్రజలు పాదయాత్రలో చురుకుగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.