రైతు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

పెదకూరపాడు నియోజకవర్గం, ఇటీవల అప్పుల బారిన పడి చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శిఇంచిన గోవిందు అంజిబాబు, అమరావతి మండల అధ్యక్షులు వాకా అఖిల్, జనరల్ సెక్రటరీ పసుపులేటి రాంబాబు, లింగాపురం నాయకులు సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.