అనారోగ్యంతో బాధపడుతున్న తోట లక్ష్మి ని పరామర్శించిన జనసేన

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, రణస్థలం పంచాయతీ బావరాజు పాలెం గ్రామం జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో ఆదివారం రణస్థలం మండలం బాలరాజు పాలెం గ్రామంలో చాలా రోజులు నుండి అనారోగ్యంతో బాధపడుతున్న తోట లక్ష్మి ని పరామర్శించిన సువ్వాడ రామారావు, జనసేన నాయకులు, జనసైనికులు పోట్నూరు లక్ష్మునాయుడు, నడుపూరు శంకరరావు, నేతల ప్రేమ్, సువ్వాడ ఆనంద్, పిన్నింటి అయ్యప్ప, పిన్నింటి సురేష్, సువ్వాడ ఆదినారాయణ, కరిమజ్జి గొల్లబాబు, పైడి మరియు బుజ్జి తదితరులు.