ఆమంచి స్వాములుకు స్వాగతం పలికిన జనసేన

కనిగిరి: చీరాల నుండి ఆమంచి స్వాములు శనివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా, వారిపై అభిమానంతో కనిగిరి నియోజ‌క‌వ‌ర్గం, పిసి పల్లి మండల జనసేన అధ్యక్షులు బండారు రాజు సమక్షంలో పిసిపల్లి మండల జనసేన నాయకులు ఏండ్లూరి శ్రీకాంత్, పిసిపల్లి మండల జనసైనికులు వారికి స్వాగతం పలకడం జరిగింది.