ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన యువజన విభాగం ఆద్వర్యంలో గాంధీజీ కి ఘననివాళి

సూర్యాపేట: జాతిపిత గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు రామగిరి శివసాయి, జిల్లా నాయకులు షేక్ పాషా, గుడిసె గౌతమ్, మాతంగి సిద్దు, శంకర్ యాదవ్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.