రాజధాని అమరావతి రైతుల పాదయత్రకు జనసేన సంఘీభావం

అమలాపురం, రాజమహేంద్రవరం వద్ద అమలాపురం జనసేన నాయకులు రాజధాని అమరావతిరైతులకు సంఘీభావం తెలిపారు. జనసేన అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో మహాదశ నాగేశ్వరరావు, సందాడి శ్రీనుబాబు, కుంపట్ల రమేష్, ముత్తాబత్తుల శ్రీను, మంచిగంటి మాచరరావు, లంకే వెంకట్రావు, దంగేటి శ్రీహరి, సత్తి శ్రీనివాస్, కారెం వెంకట్రావు, పొణకల ప్రకాష్, గొర్తి పవన్, కూనంశెట్టి రాజేష్, కరీముల్లా బాబా, కడిమి చినబాబు, చవ్వాకుల ఉమామహేశ్వరావు పాల్గొని రైతులకు సాదర ఆహ్వానం పలికారు.