అశేష జన సమూహంతో జేఎంసీ నామినేషన్
తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జేఎంసీ అశేష జన సమూహంతో బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా జయీభవ.. విజయీభవ అంటూ విరతిలకం దిద్దిన ఆకేపాటి సుభాషిణి మరియు వీరమహిళలు.
తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జేఎంసీ అశేష జన సమూహంతో బుధవారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా జయీభవ.. విజయీభవ అంటూ విరతిలకం దిద్దిన ఆకేపాటి సుభాషిణి మరియు వీరమహిళలు.