పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

రామచంద్రపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణం స్టీల్ వెల్ పేట నుండి ఎమ్మార్పిఎస్ జిల్లా అధ్యక్షులు సాయికుమార్, సంజీవ్ కుమార్, నరేష్ కుమార్ సాగర్, తదితరులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ పట్టణ యూత్ అధ్యక్షులు మిధిల్ కుమార్ జైన్ సమక్షంలో రామచంద్రపురం రూరల్ తాళ్లపాలెం గ్రామం నుండి మేడిశెట్టి ఏడుకొండలు, పంపన జగదీష్, పంపన నాని, వనుం సాయివీర్, వనుం నాగార్జున, వనుం రామగోవిందు, వనుం హరి ప్రసాద్, చెలబొడి దుర్గ, పంపన తారక్, కోట సతీష్, బొడ్డు రత్నారాజు, కంచి శివకృష్ణ తదితరులను శాలువాలతో సత్కరించి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం పార్టీలోకి జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుంగరాజు, పట్టణ 3వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, ఏరుపల్లి ఎంపీటీసీ సాక్షి శివ కృష్ణ కుమార్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు ఆరంకోటి అచ్యుతానంద్, జనసేన నాయకులు నంబుల నాగు, అక్కిరెడ్డి శ్రీనివాస్, లంక సత్యనారాయణ, శాఖా వీరన్న దిగుమర్తి రాము, నంబుల సురేష్, మణికంఠ, కొప్పిశెట్టి రామకృష్ణ, రాంబాబు నాయుడు, సెలగల వెంకటేష్, ఖండవిల్లి సుబ్రహ్మణ్యం, మాకినీడి వీరబాబు, సాయి మౌళి, పల్లా నాగేంద్ర తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.