బత్తుల సమక్షంలో జనసేనలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన రఘుదేవపురం గ్రామ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు. మెరుగైన సమాజ ఏర్పాటు జనసేన ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందనే ఆత్మ విశ్వాసంతో నియోజకవర్గ అభివృద్ధి బత్తుల బలరామకృష్ణ నాయకత్వంలో మెరుపడుతుందనే నమ్మకంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, ముత్యాల హరీష్, దాసరి కోటేశ్వరరావు, కవల గంగారావు, తోట సూర్య మణికంఠ, గట్టి సత్యనారాయణ, ప్రగడ శ్రీహరి, అడ్డాల వెంకటేశ్వరరావు, ఉమ్మిడిశెట్టి రామకృష్ణ, ప్రగడ రాజు, ఉమ్మిడిశెట్టి పండు, హరిదాసు వెంకట కృష్ణ, దాసరి రవి, కర్రి మనోహర్, కర్రి సుధాకర్, పప్పల వీరబాబు, కవల అయ్యప్ప, లీల కృష్ణ, లీల సతీష్, సువ్వల లోకేష్, అడ్డాల సత్యనారాయణ, కవల సురేష్, అడ్డాల మణికంఠ, దుర్గా అవినాష్, అడ్డగర్ల మణి, పోతుల మణికంఠ, బొల్లొజు కిషోర్, అడ్డాల అంజి అడ్డాల రామకృష్ణ, దుళ్ళ దుర్గాప్రసాద్, త్రిపురారి సాయి వినయ్, బొల్లెద్దిపాటి యేసు, సుంకర శ్రీను తదితరులు పాల్గొన్నారు.