‘నా సేన కోసం నా వంతు’ కు యూఏఈ జనసేన 7 లక్షల రూపాయలు విరాళం

మంగళగిరి, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా యూఏఈ జనసేన ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ‘నా సేన కోసం నా వంతు’ మరియు ‘కౌలు రైతు భరోసా యాత్ర’లో మేము మీతో పాటు ఉన్నామని సంఘీభావం తెలియజేస్తూ, యూఏఈ జనసేన కోర్ కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్ ని కలిసి రూపాయలు 7,00,000/-
(ఏడు లక్షల రూపాయలు) ఆదివారం మంగళగిరి పార్టీ ఆఫీసులో అందజేయడం జరిగింది.
జనసేన కోర్ కమిటీ సభ్యులు అయిన
పాపోలు అప్పారావు 100,000/-
మొయిద అప్పా రావు (అప్పాజీ ) 100,000/-
మోగళ్ళ చంద్రశేఖర్ 100,000/-
సూర్య రమేష్ 52,500/-
వేణు కొమ్ముల 50,000/-
నాగ మండెల 50,000/-
పెనుమల జానుబాబు 25,000/-
నాగ లీల సత్యనారాయణ రావి 25,000/-
గోపాల్ మండెల 25,000/-
శ్రీనివాసరావు 25,000/-
ఉప్పాడ యుగంధర్ 20,000/-
మునికుమార్ 20,000/-
కళ్యాణ సత్య స్వరూప్ 20,000/-
మాలే సత్యనారాయణ 20,000/-
రవివర్మ కడిమండ్ల 17,500/-
శ్రీహరి పోతంశెట్టి 15,000/-
రవికుమార్ సింగిరి 10,000/-
నాని అడ్డాల 5,000/-
హరి జ్యోతుల 5,000/-
అయ్యప్పస్వామి తెలగరెడ్డి 5,000/-
కిరణ్ కుమార్ గుండ 5,000/-
నాగభూషణం మాలే 5,000/-

నా సేన కోసం -నా వంతుగా సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూఏఈ జనసేన ప్రెశిడెంట్ పెనుమల జానుబాబు మాట్లాడుతూ ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణమైన తాడేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ కి యూఏఈ జనసేన తరపున మనస్ఫూర్తిగా తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. యూఏఈ జనసేన ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన కోసం అహర్నిశలు పని చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు.