రాధేయపాలెం గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రాధేయపాలెం గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు రాధేయపాలెం గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కంటే దొరబాబు, మల్లిడి త్రినాథరెడ్డి, పాతూరి బాబీ, వాసంశెట్టి సత్యనారాయణ, గుబ్బల చంద్రరావు, గుత్తుల గోవిందు, ఆనందరావు, చక్రవర్తి, గోసాల ఆనందరావు, గోసాల చక్రవర్తి, గోశాల పండు, పలివెల శివ, లంజపిల్లి బాపిరాజు, లంజపిల్లి గోవిందు, తన్నీరు సత్తిబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.