సరివేల గ్రామంలో జనసేన పార్టీలోకి చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, తుమ్మల పంచాయతీ సరివేల గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధంతాలు నచ్చి జనసేన పార్టీలోకి వైసీపీ ఉప సర్పంచ్ కోవొసి బాబురావు, ఉయిక వెంకటేష్, ముచ్చిక సంతోష్ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్ కీ ముఖ్య అతిధిగా చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు పాల్గొని జనసేన పార్టీ కండువా వేసి నూతనంగా వచ్చిన జనసైనికులను పార్టీలోకి సాధారంగా ఆహ్వాణించడం జరిగింది. ఈ మీటింగ్ కీ మండల నాయకులు తీగల రవి, చిలకం కన్నారావు, కారం దుర్గారావు, పొడియం నాగార్జున, పిసం రమేష్ గంగు, వీరమహిళ తీగల కవిత జాయినిగ్స్ లో పాల్గొన్నారు.