కౌలు రైతు భరోసా యాత్రలో కందుల దుర్గేష్

పశ్చిమగోదావరి జిల్లా కౌలు రైతు భరోసా యాత్రలో చింతలపూడి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పిఏసి మెంబర్ ముత్తా శశిధర్ కాకినాడ నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్.