కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ కార్యవర్గ కమిటీ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాష్ట్ర లీగల్ సెల్ కమిటీ ఉపాధ్యక్షులు రామచంద్రరావు, రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్, కమిటీ సభ్యులు, వీరమహిళలు మరియు జనసైనికులు.