కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో సుమారు 50మంది జనసేన పార్టీలోకి చేరిక

కొత్తపేట నియోజకవర్గం: ఆలమూరు మండలం, ఆలమూరు గ్రామానికి చెందిన యువత సుమారు 50 మంది ఆదివారం మండల కార్యాలయం వద్ద జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్ బండారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. పార్టీలో చేరిన వారు బోడవగుంట వైష్ణవి, బైరిశెట్టి ప్రసాద్, శెట్టి నీలేష్, వై. సాయి సందీప్, వై గౌతమ్, నారాల మనోహర్, తోట నిరంజన్, డి శ్రీను, వీరబాబు, ఆర్ పవన్, జి లక్ష్మీప్రసాద్, కె రమేష్, జి మని తేజ, ఎల్ సందీప్, పి వెంకట్, పి మనోజ్, ఎం సత్య కిషోర్, సుంకర సతీష్, చిన్నం దుర్గా త్రినేష్, షేక్ ఆలీ, కె రామకృష్ణ, పి వెంకటేష్, రేలంగి కళ్యాణ్, కే సురేష్, ఎన్ అరుణ్, కె మనోజ్ కుమార్, కె దేవ నాయుడు, ఎం. రాజు, ఎం శివ, ఎం భవాని శంకర్, కె నందకిషోర్, చల్లా వెంకటనారాయణ, సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సూరపరెడ్డి సత్య, కొత్తపల్లి నగేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కట్టా రాజు, చల్లా బాబి, పడాల అమ్మిరాజు, గుత్తుల నాగేశ్వరరావు, సోమశేఖర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.