విలేకరుల ధర్నాకి సంఘీభావం తెలిపిన మదనపల్లి జనసేన నాయకులు

మదనపల్లె, విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆదివారం రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి విలేకరుల ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యురాలు శ్రీమతి దారం అనిత మదనపల్లి పట్టణ అధ్యక్షులు ఆయన జగదీష్ బాబు మదనపల్లి జనసేన నాయకులు కుప్పల శంకర, కోటకొండ చంద్రశేఖర్, ధరణి, గణేష్ తొక్కళ్ళ శివ, యాసిన్, శ్రీనాథ్, సత్య, సంతోష్, వినయ్, రెడ్డి తదితరులు.