మదనపల్లిలో జనసేన కార్యవర్గ సమావేశం

మదనపల్లి: జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా రేపు పర్యటన చేస్తున్న సందర్భంలో శుక్రవారం మదనపల్లి జనసేన పార్టీ తరఫున బర్మా వీధి జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని శనివారం నాగబాఋ పర్యటనకి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడం అయినది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, మదనపల్లి టౌన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లి జనసేన నాయకులు ఆకుల శంకర, శ్రీనివాసులు, అశ్వత్, ధరణి, అశోక్ కుమార్, జనసేన సోను, సుప్రీం హర్ష, గణేష్, శివ రాయల్, గని, చలపతి, మహబూబ్ రామిశెట్టి శ్రీనివాసులు, హేమంత్ కుమార్, పవర్ ఆఫ్ ది టీ అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, కమిటీ సభ్యులు రామిశెట్టి నాగరాజు, పాల్గున, భార్గవి, కటారి రాధిక, చంద్రకళ, వీరమహిళలు మల్లికా, రూప, శోభ, లక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు.