జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభను జయప్రదం చేయండి: జనసేన నేత ఆకుల బుజ్జి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో, ఫిబ్రవరి 20, ఆదివారం నాడు జరిగే మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ సభలో లక్షలాది మంది జనసైనికులు పాల్గొని, సభను జయప్రదం చేయాలని, జనసేన పార్టీని బలోపేతం చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసైనికుడు ఆకుల బుజ్జి కోరారు.