వృద్దులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మర్రాపు

గజపతినగరం నియోజకవర్గం: గంట్యాడ మండలం, బుడతనాపల్లి గ్రామంలో జరిగిన వృద్దులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గజపతినగరం నియోజకవర్గం జనసేనా పార్టీ ఇంఛార్జి మర్రాపు సురేష్ మరియు గజపతినగరం నాయకులు కలిగు పండు, పైల మహేష్, గౌరీ నాయుడు, ప్రశాంత్, అలాగే బుడతనాపల్లి 2వ వార్డ్ మెంబర్ బొమ్మిడి సీతమ్మ, బుడతనాపల్లి జనసేన నాయకులు బమ్మిడి ఎర్నాయుడు, రొంగలి అప్పలనాయుడు, మాటురి పవన్, తనుకు కుమార్, చల్లా సత్యనారాయణ, పల్లా రాము, బాంబుల రామకృష్ణ, గేదెల శ్రీను, గోర్లే శంకర్, ఏద్దు చందు, పల్లా వెంకట్, ఆధాడ పైడిరాజు, జి విజయ్, కొంచాడ రాము తదితరులు పాల్గొన్నారు.