రాజాం జనసేనలో భారీ చేరికలు

  • ఎన్ని రాజు ఆధ్వర్యంలో కోర్లవలస గ్రామంలో 25 కుటుంబాలు జనసేనలో చేరిక

రాజాం నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో రేగిడి ఆమదాలవలస మండలంలో కోర్లవలస గ్రామం నుంచి ఉగాది రోజును పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు సిద్ధాంతాల నుంచి సమాజంలో మార్పు కోరి బుధవారం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోర్లవలస కోరటన భాస్కర్ రావు, వావిలాపల్లి గౌరీనాయుడు, వావిలాపల్లి దణ్ముజయ, సవిరిగాన చిన్న, సవిరిగాన బాబురావు, చిన్న, రాంబాబు, సవిరిగాన చిన్న, శ్రీనివాస్, డోల శంకర్ రావు, దుప్పడా సురపానాయుడు, టంకాల స్రవంతి, అవురు చిన్న రాంబాబు తదితరులు పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది.