జనసేనానికి కావటి క్షమాపణలు చెప్పాలి: జానీ డిమాండ్

పాలకొండ నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేయర్ కావటి మనోహర్ తక్షణమే క్షమాపణలు జనసేన జానీ డిమాండ్ చేసారు. బుధవారం జానీ విలేకరులతో మాట్లాడుతూ వైస్సార్సీపీ లో కొంతమంది నోటి దురుసుగాళ్ళు నోరు అదుపులో పెట్టుకోకపోతే గుంటూరులో గుంటూరు మేయర్ కావటి మనోహర్ కి జనసైనికులు గుడ్డలూడదీసి ఊరేగించే రోజు వస్తుందని జనసేన జానీ గుంటూరు మేయర్ కి గడ్డి పెట్టరు. వైస్సార్సీపీ పార్టీలో ఉండే కొంతమంది నోటి దూరసుగాళ్ళు మీరు జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడకపోతే పరిణామాలు చాలా త్రీవ్రంగా ఉంటాయి. కనుక ఆ బాధ్యత కూడా వైసీపీనే తీసుకోవాలని వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని పాలకొండ జనసేన నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు తరుపున కోరుకుంటున్నాం. 2024లో జరగబోయే ఎలక్షన్స్ లో వైసీపీకి కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ది చెబుతారు. అప్పుడు ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అవినీతి చేసే వైసీపీ నాయుకులు హాత్యలు చేసే వైసీపీ నాయుకులు అందరూ భయటపడతారు. అందరూ చర్లపల్లి జైలులోకి వెళ్ళడం కాయం అప్పుడు వరుకు ఈ సైకో పరిపాలన భరించండి పవన్ రావాలి పాలనా మారాలని జానీ పేర్కొన్నారు.