ముక్క రాంబాబుకి మనోధైర్యాన్నిచ్చిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు కణికి ఆపరేషన్ చేయించుకున్నారు అని వార్త తెలిసిన వెంటనే రాంబాబు ఇంటి దగ్గర వారిని కలిసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్, పెద్దకాపు పాల్గొన్నారు.