జనసైనికుని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తోకడా గ్రామానికి చెందిన ఉదంద్రవు బాబీ తాతయ్య కాపు వైరల్ ఫీవర్ కారణంగా రాజమహేంద్రవరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనసైనికుడిని పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, రాజానగరం మండల కమిటీ ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి విష్ణు చక్రరావు, కోరుకొండ మండలం వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, పెద్ద కాపు తదితరులు పాల్గొన్నారు.