మార్కాపురంలో జనసేన నాయకుల సమావేశం

మార్కాపురం నియోజకవర్గం: మార్కాపురం జనసేన కార్యాలయం నందు ఆదివారం జనసేన ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరిగింది. ఈ సమావేసంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంఛార్జ్ పాకనాటి గౌతమ్ రాజ్, దర్శి నియోజవర్గ ఇంఛార్జ్ బొటుకు రమేష్, జిల్లా నాయకులు చిట్టెం ప్రసాద్, సయ్యద్ సాదిక్, చనపతి రాంబాబు, షేక్ రహీముల్లా, బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, పెద్ద పండు, తాడి ప్రసాద్, లంక నరసింహారావు, పాపారావు, మార్కాపురం నాయకులు చేతుల శ్రీను, శిరిగిరి శ్రీను, పేరూరి రమేష్, షేక్ కాశింవలి, ప్రజాపతి కొండలు, ఆది నారాయణ, చందు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.