మోపిదేవి మండలం జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

మోపిదేవి మండలం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు శనివారం మోపిదేవి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలు పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా మోపిదేవి మండలంలో ఉన్న కొన్ని జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ ఉన్న ఉన్న మౌలిక సదుపాయాలు చూడడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ కేతరాజు హిమనాగవల్లి, మోపిదేవి మండల నాయకులు బాదర్ల లోలాక్షి నాయుడు, ఆకుల పవన్ కళ్యాణ్, కలపాల ప్రసాద్, కేతరాజు రామకృష్ణ మరియు జనసైనికులు రేపల్లె నాగేంద్ర బాబు, కూరేటి జగన్, కోసూరు అన్వేష్ బాబు, రాఘవ కూరేటి పాల్గొన్నారు.