పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలంలో పలు కుటుంబాలను శనివారం జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. కార్యక్రమంలో ముందుగా ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన కడుగుల కోటేశ్వరరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని శనివారం వారి కుటుంబసభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించించడం జరిగింది. అనంతరం ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన పెదవేగి శ్రీను ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించించడం జరిగింది. ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన యెల్లమిల్లి సోమాలమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించించడం జరిగింది. ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన కొండేటి సూర్యప్రకాష్ గారు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించించడం జరిగింది. ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన షేక్ బాషా అమ్మమ్మ షేక్ ప్యారి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబసభ్యులను శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించించడం జరిగింది. చిన్నకొండెపూడి గ్రామానికి చెందిన ముచ్చర్ల నాగేశ్వరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని శనివారం వారి కుటుంబసభ్యులను పరామర్శించించడం జరిగింది. సీతానగరం గ్రామానికి చెందిన కొండపల్లి మాధవరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించించడం జరిగింది. మిర్తిపాడు గ్రామానికి చెందిన నెక్కల బంగారమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.