రాఘవపురం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, రాఘవపురం గ్రామంలో శుక్రవారం పలు కుటుంబాలను రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పలకరించి, పరామర్శించారు. ముందుగా రాఘవపురం గ్రామానికి చెందిన విప్పర్తి వీరబాబు ఇటీవల ఆక్సిడెంట్ లో షోల్డర్ ఇంజ్యూరీ అయి ఆపరేషన్ చేయించుకున్నారు, విషయం తెలుసుకున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన కొరాయి వాల్మీకి ఇటీవల స్వర్గస్తులైనారని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పలకరించి మనోదైర్యం చెప్పడం జరిగింది. అనంతరం మాదేకొండ నాగరాజు ఇటీవల స్వర్గస్తులైనారని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పలకరించి మనోధైర్యం చెప్పడం జరిగింది. నక్క సత్యవతి ఇటీవల స్వర్గస్తులైనారని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పలకరించడం జరిగింది. అనంతరం గోరాస రవణమ్మ ఇటీవల స్వర్గస్తులైనారని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పలకరించి పరామర్శించి మనోదైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగేశ్వరావు, కోటి రాజా, తన్నీరు తాతాజీ, మానేపల్లి వెంకట రామకృష్ణ, పుల్లపర్తి కనకరాజు, బత్తిన జగదీష్, పాయవరపు సాయి, కలవల చక్రవర్తి, బస్సా నరేంద్ర, బస్సా మురళి, గురజా కుమార్, పేరవరపు సతీష్, కొవ్వూరు వెంకటేష్, విశ్వదాసు చందు, వరద అస్సు రాజు, బుధికూరు నవీన్ కుమార్, బట్టి విష్ణు, భారతి మని విష్ణు, గౌగుల జగదీష్, భరత మణి అప్పలరాజు, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.