ఉండ్రాసి సుధాను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గ్రామంలో ఉండ్రాసి సుధా ఇటీవల ప్రమాదంలో గాయపడగా.. విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి శనివారం వారిని, వారి కుటుంబ సభ్యులను పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్, కొల్లు రమేష్, దొడ్డి పార్ధు, కారి బండ వెంకన్న, కుందూరి శ్రీను, కత్తి జాన్, కొల్లు సురేష్, నాగం రాము, కొల్లు గోపి, బత్తిన ముఖేష్, గంధం ఏసు, దార బుజ్జయ్య, కత్తి రాంబాబు, కుందూరి శివ గారు, కత్తి వెంకీ, కత్తి మురళి, మిర్యాల ఆనంద్, నాగం లక్ష్మణ్, దార సూరి, మెట్టపల్లి వినయ్, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.