పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి వినుత కోటా

మంగళగిరి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, జిల్లాలోని రాజకీయ పరిస్థితులు పైన చర్చించడం జరిగింది.