జనసేనలో చేరిన ముడాడ్ల తిరుపతి నాయుడు

సీతానగరం నియోజకవర్గం: సీతానగరం జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తగా తామరకండి వైసిపి నాయకుడు తొమ్మిదో వార్డ్ మెంబర్ ముడాడ్ల తిరుపతి నాయుడు జనసేన పార్టీలో పార్టీ నాయకులు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు పాటి శ్రీనివాసరావు సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చే అధికార వైసిపి నుండి జనసేనలోకి వచ్చానని తిరుపతి నాయుడు చెప్పటం జరిగింది. ఇకపై జనసేన కొసం తన శక్తి వంచన మేర పనిచేస్తాను అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అల్లు రమేష్ మరియు మండల నాయకులు పోతల శంకర్, సూర్యనారాయణ, ప్రకాష్, వెంకటరమణ, ధనుంజయ, సాయి కిరణ్, గణేష్, అచుయుత నాయుడు, కృష్ణ, నారాయణ రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.