ములకలపల్లి మండలం పూసుగూడెం పంచాయతీ జనసేన పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

జనసేన పార్టీ ములకలపల్లి మండలం పవన్ కళ్యాణ్ సూచనలు మేరకు మరియు రాష్ట్ర నాయకులు శంకర్ గౌడ్ మరియు దుంపటి శ్రీనివాస్ మరియు యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ మరియు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ల మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరి సూచనల మేరకు జనసేన పార్టీ ములకలపల్లి మండలం, పూసుగూడెం పంచాయతీలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు వేయడం జరిగింది.

  1. పూసుగూడెం గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా బత్తుల లక్ష్మణ్ రావు
  2. ఉపాధ్యక్షుడు భూక్యా నాగ
  3. ప్రధాన కార్యదర్శిగా బొల్లగాని పవన్ కళ్యాణ్, బోడ నాగరాజు
  4. కార్యదర్శిగా తేజవత్ నరేష్
  5. సహాయ కార్యదర్శిలుగా, బానోత్ మల్లేష్, వంకుడోత్ కృష్ణ బాబు, బొల్లగాని సురేష్, కంచెర్ల విజయ్, పాపాన సాయి కమల్, దాసి నవీన్, దాసి చరణ్, సల్మాన్, సంపత్.
    ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం మరియు ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఊకె నాగరాజు మరియు కార్యదర్శి బాధవత్ రవి కుమార్ మరియు కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.