పాతదేవరాయపల్లి గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’ క్యాంపెయిన్

ఆత్మకూర్, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ క్రౌడ్ ఫండింగ్ జనసేన పార్టీ మద్దతుదారులయిన క్రియశీల సభ్యత్వం తీసకున్న వారి నుంచి పార్టీ నిర్దేశించిన ఫోన్ నెంబర్ కి డొనేషన్ సేకరణకు అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి గ్రామంలో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మండల కార్యదర్శి పెంచలయ్య, ఎం.ప్రసాద్ పాల్గొన్నారు.