కరాటే ఛాంపియన్ టోర్నమెంట్లో ముఖ్య అతిధిగా రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ 2022 టోర్నమెంట్లలో ముఖ్య అతిథిగా పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు.