నారా భువనేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిసిన పెండ్యాల శ్రీలత

అనంతపురం, నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాకు విచ్చేసిన నార భువనేశ్వరిని అనంతపురం నగరంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రాక్షస పాలన అంతమయ్యే కాలం దగ్గరలోనే ఉందని జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని భువనేశ్వరి తెలియజేసారన్నారు.