పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నరసరావుపేట కౌలు రైతులు

నరసరావుపేట, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రకు మద్దతు తెలుపుతూ మరణించిన కౌలు రైతులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్న పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నరసరావుపేట కౌలు రైతులు మరియు పార్టీ ఇన్చార్జ్ సయ్యద్ జిలాని, పట్టణ అధ్యక్షులు జి వి ఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనంద్, కొమ్మిశెట్టి సాంబశివరావు, ఈశ్వర్, వంశీ, గోవిందు, సాంబశివరావు, అబ్దుల్ రవూఫ్, ఆర్ కే యాదవ్, గుప్తా శ్రీకాంత్, మిరియాల సోము, జేష్టా మళ్లీ, వెంకటేశ్వర్లు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.