పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్.డి.ఏ కూటమి ఇంటింటి ప్రచారం

పార్వతీపురం నియోజకవర్గం: 15వ వార్డులో ఇంటి ఇంటికి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం నియోజకవర్గం ఉమ్మడి టిడిపి అభ్యర్థి బోనెల విజయచందర్ ను అత్యధిక మెజారిటీతో సైకిల్ గుర్తుపై వేసి అదే విధంగా, కోత్త పల్లి గితా గుర్తు కమలంపై ఓటు వెయ్యాలి అని, గెలిపించాలని ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం పట్టణం జనసేన పార్టీ నాయకురాలు గోర్లి మంగమ్మ, బోనెల గోవిందా అమ్మ, రాజన బాలుతో పాటుగా టిడిపి కౌన్సిలర్ లు, డి. శ్రీదేవీ టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.