లాల్ దర్వాజా బోనాల సంబరాలలో పాల్గొన్న నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా లోని సింహ వాహిని మహంకాళి దేవాలయంలో ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని రాజకీయంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నత స్థాయి పొందాలని, తెలుగు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.