మదనపల్లి జిల్లాకై ఒక్క అడుగు “వాక్ ఫర్ మదనపల్లి డిస్ట్రిక్ట్”

మదనపల్లి జిల్లా సాధన జెఏసి ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ సర్కిల్ నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు మదనపల్లి జిల్లా సాధన జెఏసి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మదనపల్లి నియోజకవర్గం ప్రజలతో కలిసి మదనపల్లిని జిల్లా చేయాలనే విషయం గురించి జరిగిన నిరసన నినాదాలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత మదనపల్లి జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీనివాస్, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.