జాగరపు పవన్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన భారీ బైక్ ర్యాలీ

  • జనసేన పార్టీ గెలిచేంతవరకు మా పోరాటం ఆగదు

అరకు నియోజకవర్గం: పెదబయలు మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్రంలో జాగరపు పవన్ కుమార్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ గెలిచేంతవరకు మా పోరాటం ఆగదు. వైసీపీ నాయకుల నుండి ఎలాంటి ఎదురు దాడి వచ్చిన మా జనసైనికులు భయపడే ప్రసక్తి లేదని, జనసైనికులతో వైసిపి ప్రభుత్వాన్ని ఎదుర్కుంటూ వెళ్తామని సవాల్ చేశారు. హలో ఏపీ.. బై బై వైసిపి సైకో ప్రభుత్వం పోవాలని పవన్ రావాలి పాలన మారాలనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున జనసైనికులు బైక్ ర్యాలీతో జయప్రదం చేశారు. జనసేన యువ నాయకులు వెంకట్ ప్రశాంత్, మనోజ్, కళ్యాణ్, రాజుపాల్గొనటం జరిగినది.