జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: మహాత్మా జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్బంగా కాకినాడ జిజిహెచ్ వద్ద గల వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీను, ఆట్ల సత్యనారాయణ, సోదే ముసలయ్య, పోసిన రాము, రెడ్డిపల్లి కిషోర్, దాసరి శివ, జీని శ్రీనివాస్, ప్రసాద్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.