పిఏసి చైర్మన్ నాదెండ్లకు ఘనస్వాగతం

అమలాపురం: జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పి.గన్నవరం పర్యటనకు విచ్చేసారు. ఈ పర్యటనలో భాగంగా అమలాపురం మీదుగా వెళ్తున్న సందర్భంలో మనోహర్ కు అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతంపలికారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పురపాలక జనసేన కౌన్సిలర్లు గొలకోటి విజయ లక్ష్మి, గండి దేవి హారిక, నాయకులు సుధా చిన్నా, చిక్కాల సతీష్, గొలకోటి వాసు, గండి స్వామి, నియోజకవర్గ జనసేన నాయకులు ఎంపీటీసీలు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.