గుబ్బల ధర్మారావు కుటుంబ సభ్యులకు పితాని పరామర్శ

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం ఐ పోలవరం మండలం, కేశనకుర్రు చాకిరేవు చెరువు గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన గుబ్బల ధర్మారావు పెద్దకార్యంలో పాల్గొని, వారి కుమారుడు నాగబాబును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరివెంట రాయపురెడ్డి బాబీ, గుత్తుల శ్రీనివాస్, గుబ్బల సూరి సత్యనారాయణ, గుబ్బల దుర్గా ప్రసాద్, గుబ్బల గణేష్, యల్లమెల్లి సూరిబాబు మొదలగువారు పాల్గొన్నారు.