గోలి సురేష్ కు మనోధైర్యాన్నిచ్చిన పవనన్న చేనేత బాట యువకులు

ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు నియోజకవర్గ మార్టూరు మండల కార్యదర్శి వలపర్ల గ్రామ జనసైనికులు మరియు చేనేత వర్గ నాయుకులు గోలి సురేష్ తండ్రి రెండు రోజుల క్రితం మరణించారని తెలిసి వలపర్ల గ్రామం వెళ్లి వారిని పరామర్శించి మనోదహైర్యాన్నిచ్చిన పవనన్న చేనేత బాట యువకులు కర్ణ కిరణ్ తేజ్, పసుపులేటి సాయి, పింజల సంతోష్, బూడిద వరం, దిగుపర్తి లలిత్ కుమార్ మరియు తోట అశోక్ చక్రవర్తి(చక్రీ).