పంతం నానాజీ ఆధ్వర్యంలో “జనం కోసం పవన్ – పవన్ కోసం మనం”

కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ చేపట్టిన జనంకోసం పవన్ పవన్ కోసం మనం కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ పాల్గొని సంఘీభావం తెలిపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఓలేటి రాము, కాకినాడ సిటీ సెక్రెటరీ వానపల్లి హరికృష్ణ, సెక్రెటరీ పులుగు సుమంత్ 21 డివిజన్ అధ్యక్షులు మండపాక దుర్గాప్రసాద్, 21 డివిజన్ జనరల్ సెక్రటరీ గుర్రాల సతీష్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.