Vizag: సభలో పరిణితి చూపిన పవన్

వైజాగ్ సభలో పరిణితి చూపిన పవన్. కేంద్రాన్ని గానీ, మోడీని గానీ టార్గెట్ చెయ్యకుండా… రాష్ట్ర ప్రభుత్వ భాద్యత ను ప్రశ్నించిన వైనం….. తన వెనుక ఎంతవరకు నిలబతారని ప్రజలకే ఒక సందేహం విసరిన వైనం. ఓట్లు వేసిన కొద్దిమందికోసంమైనా వచ్చి నిలబడతానని చెప్పిన వైనం .ఇదే మనకు కావాలి. బలంగా వున్న కేంద్రాన్ని గుడ్డిగా ఢీ కొట్టకూడదు. “మోడీ కాదు, వాడి బాబు వచ్చినా….” అంటూ నోరు జారిన వారి విషయం లో అప్రమత్తం గా ఉండాలి.