జనం కోసం జనసేన మహాపాదయాత్ర 9వ రోజు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తూర్పు గానుగూడెంలో.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర 9వ రోజు కర్య్క్రమం విజయవంతంగ జరిగింది.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గళ్ళ రంగారావు పర్యవేక్షణలో.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతలను వివరిస్తూ…. జనసేన పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని… జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తిచేస్తూ…. జనసేన పార్టీ విధివిధానాలు ముద్రించిన కరపత్రాలు పంచడం జరిగింది. ఈ జనం కోసం జనసేన (పాదయాత్ర) కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *