విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో కీర్తన

చిత్తూరు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణకై పార్లమెంట్ లో ఎంపీలు తమ గళాన్ని బలంగా వినిపించాలని డిజిటల్ క్యాంపెయిన్ లో చిత్తూరు జిల్లా జనసేన జాయింట్ సెక్రటరి కీర్తన ప్లకార్డులను ప్రదర్శించారు.