కబడ్డీ విజేతలకు బహుమతుల ప్రదానం

తుని: కోటనందూరు మండలం, కె.ఎస్ కొత్తూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కోటనందూరు జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్, అల్లు లవరాజు అధ్వర్యంలో జరిగిన కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడానికి ముఖ్య అతిథులుగా అంకారెడ్డి, రాజా శేషు హాజరయ్యారు.